కొండా సురేఖ మరోసారి త్యాగం
అడవిలో ఉన్నప్పుడు కుటుంబాన్ని త్యాగం చేసింది. తుపాకి వదిలేశాక మావోల
ఉద్యమాన్ని త్యాగం చేసింది. రాజన్న కొడుకు కోసం మొదట పెట్టుబడి రూపంలో
సొమ్ము త్యాగం చేసింది. ఆ తర్వాత మంత్రి పదవిని త్యాగం చేసింది.
చిరాకెసి పార్టీ ని త్యాగం చేసింది. ఆమె సేవలు గుర్తించిన విజయమ్మ ఇచ్చిన
బహుమానం నియోజక వర్గం కి పరిమితం కావటంతో స్ధాయిని త్యాగం చేసింది.
లేటెస్ట్ గా తెలంగాణ అంశాన్ని త్యాగం చేసింది. అదీ కొండా సురేఖ స్పెషల్.
No comments:
Post a Comment