ఆశలు వదిలేశారు
తెలంగాణ అంశం మీద నిర్ణయం అయిపోయింది. ఈ డిసెంబర్ నాటికి విభజన అనివార్యం. అసెంబ్లి సమావేశం, సీమాంధ్ర అంశాల మీద దృష్టి పెట్టండి. అని వార్ రూమ్ లోకి పిలిచి మరీ కాంగ్రెస్ పెద్దలు సీ ఏం కి, బొత్స కి చెప్పేశారు. దీనితో కనీసం సెప్టెంబర్ వరకు ఆపండి. స్ధానిక ఎన్నికలు అయిపోయాక చేస్తే బెటర్ అని కిరణ్ కోరారు. అది తమ చేతిలో లేదని చెప్పటంతో ఆదే మాట సీమాంధ్ర ప్రజాప్రతినిధులకి కిరణ్ చెప్పేశారు. దీనితో సమావేశం మద్యలో నుండి ఉండవల్లి, శీలం, పల్లం రాజు లేచి వెళ్ళిపోయారు. రాజీనామాలు చేసేది లేదని మంత్రులు కూడా చెప్పేశారు. మొత్తం మీద అందరూ ఆశలు వదిలేసుకున్నారన్నది సమాచారం.
తెలంగాణ అంశం మీద నిర్ణయం అయిపోయింది. ఈ డిసెంబర్ నాటికి విభజన అనివార్యం. అసెంబ్లి సమావేశం, సీమాంధ్ర అంశాల మీద దృష్టి పెట్టండి. అని వార్ రూమ్ లోకి పిలిచి మరీ కాంగ్రెస్ పెద్దలు సీ ఏం కి, బొత్స కి చెప్పేశారు. దీనితో కనీసం సెప్టెంబర్ వరకు ఆపండి. స్ధానిక ఎన్నికలు అయిపోయాక చేస్తే బెటర్ అని కిరణ్ కోరారు. అది తమ చేతిలో లేదని చెప్పటంతో ఆదే మాట సీమాంధ్ర ప్రజాప్రతినిధులకి కిరణ్ చెప్పేశారు. దీనితో సమావేశం మద్యలో నుండి ఉండవల్లి, శీలం, పల్లం రాజు లేచి వెళ్ళిపోయారు. రాజీనామాలు చేసేది లేదని మంత్రులు కూడా చెప్పేశారు. మొత్తం మీద అందరూ ఆశలు వదిలేసుకున్నారన్నది సమాచారం.
No comments:
Post a Comment